మార్కాపురం జిల్లాలో అకాల వర్షం ఉద్యాన రైతులను కోలుకోలేని దెబ్బ తీసింది. వారి వెన్నువిరిచింది. గాలివా నకు అరటి చెట్లు నేలకొరిగి అపార నష్టం వాటిల్లింది. కొన్నిచోట్ల బొప్పాయి తోటలు దెబ్బతిన్నాయి. మామిడి కాయలు రాలిపోయాయి. ఒక్క గిద్దలూరు నియోజకవర్గంలోనే అరటి తోటలకు రూ. కోటికిపైన నష్టం జరిగినట్లు తెలుస్తోంది.
మార్కాపురం జిల్లాలో అకాల వర్షం ఉద్యాన రైతులను కోలుకోలేని దెబ్బ తీసింది. వారి వెన్నువిరిచింది. గాలివా నకు అరటి చెట్లు నేలకొరిగి అపార నష్టం వాటిల్లింది. కొన్నిచోట్ల బొప్పాయి తోటలు దెబ్బతిన్నాయి. మామిడి కాయలు రాలిపోయాయి. ఒక్క గిద్దలూరు నియోజకవర్గంలోనే అరటి తోటలకు రూ. కోటికిపైన నష్టం జరిగినట్లు తెలుస్తోంది.