నగరంలోని అన్ని శ్మశానవాటికల్లో సదుపాయాలు కల్పిస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ జస్వంతరావు తెలిపారు. శుక్రవారం స్థానిక నవోదయకాలనీలో ఉన్న శ్మశానవాటికను కమిషనర్ పరిశీలించారు. శ్మశానవాటికలో చెత్త దిబ్బలు, ముళ్లపొదలను తొలగించాలని శానిటేషన సిబ్బందిని ఆదేశించారు.
నగరంలోని అన్ని శ్మశానవాటికల్లో సదుపాయాలు కల్పిస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ జస్వంతరావు తెలిపారు. శుక్రవారం స్థానిక నవోదయకాలనీలో ఉన్న శ్మశానవాటికను కమిషనర్ పరిశీలించారు. శ్మశానవాటికలో చెత్త దిబ్బలు, ముళ్లపొదలను తొలగించాలని శానిటేషన సిబ్బందిని ఆదేశించారు.