ఈవీ పాలసీ 2026కు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా సర్కారు ఆమోదం

దేశ రాజధానిని కాలుష్య రహిత నగరంగా మార్చే దిశగా ఢిల్లీలోని రేఖా గుప్తా సర్కారు కీలక అడుగు వేసింది. సీఎం అధ్యక్షతన సమావేశమైన క్యాబినెట్, ఇవాళ 'ఢిల్లీ ఈవీ పాలసీ 2026'కు ఆమోదముద్ర వేసింది.

ఈవీ పాలసీ 2026కు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా సర్కారు ఆమోదం
దేశ రాజధానిని కాలుష్య రహిత నగరంగా మార్చే దిశగా ఢిల్లీలోని రేఖా గుప్తా సర్కారు కీలక అడుగు వేసింది. సీఎం అధ్యక్షతన సమావేశమైన క్యాబినెట్, ఇవాళ 'ఢిల్లీ ఈవీ పాలసీ 2026'కు ఆమోదముద్ర వేసింది.