ఎన్నికలు ఎప్పుడొచ్చినా 100 సీట్లు కాంగ్రెస్‌‌‌‌ వే : ఎమ్మెల్సీ మహేశ్‌‌‌‌ కుమార్‌‌‌‌ గౌడ్‌‌‌‌

తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వంద స్థానాల్లో కాంగ్రెస్​ గెలుస్తుంది.. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్‌‌‌‌ కుమార్‌‌‌‌ గౌడ్‌‌‌‌ చెప్పారు.

ఎన్నికలు ఎప్పుడొచ్చినా 100 సీట్లు కాంగ్రెస్‌‌‌‌ వే : ఎమ్మెల్సీ మహేశ్‌‌‌‌ కుమార్‌‌‌‌ గౌడ్‌‌‌‌
తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వంద స్థానాల్లో కాంగ్రెస్​ గెలుస్తుంది.. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్‌‌‌‌ కుమార్‌‌‌‌ గౌడ్‌‌‌‌ చెప్పారు.