గాజులదిన్నె ప్రాజెక్టు(జీడీపీ) మట్టి కట్టను ప్రభుత్వం వెంటనే మరమ్మతు లు చేపట్టాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య డిమాండ్ చేశారు. మంగళవారం గాజులదిన్నె ప్రాజెక్టును సీపీఐ నాయకులతో పాటు ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పంపన్న గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు రంగన్న, భాస్కర్ పరిశీలించారు
గాజులదిన్నె ప్రాజెక్టు(జీడీపీ) మట్టి కట్టను ప్రభుత్వం వెంటనే మరమ్మతు లు చేపట్టాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య డిమాండ్ చేశారు. మంగళవారం గాజులదిన్నె ప్రాజెక్టును సీపీఐ నాయకులతో పాటు ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పంపన్న గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు రంగన్న, భాస్కర్ పరిశీలించారు