తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రామ్మోహన్ నాయుడు

తిరుమల వేంకటేశ్వరస్వామిని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవారికి ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు మంత్రికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రామ్మోహన్ నాయుడు
తిరుమల వేంకటేశ్వరస్వామిని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవారికి ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు మంత్రికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.