వడదెబ్బకు 31 మంది మృతి

రాష్ట్రంలో రోహిణి కార్తెకు ముందే మంట పెట్టినట్లుగా ఎండ కాస్తోంది. ఈ నెల 25న రోహిణి కార్తె ప్రవేశిస్తున్న నేపథ్యంలో ఎండల తీవ్రత ఇంకెంతగా ఉంటుందోనన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

వడదెబ్బకు 31 మంది మృతి
రాష్ట్రంలో రోహిణి కార్తెకు ముందే మంట పెట్టినట్లుగా ఎండ కాస్తోంది. ఈ నెల 25న రోహిణి కార్తె ప్రవేశిస్తున్న నేపథ్యంలో ఎండల తీవ్రత ఇంకెంతగా ఉంటుందోనన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.