కేంద్రం సహకరించకపోయినా ధాన్యం కొంటున్నాం: సీఎం రేవంత్
కేంద్రం సహకరించకపోయినా ధాన్యం కొంటున్నాం: సీఎం రేవంత్
కేంద్రం సహకరించకపోయినా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సచివాలయంలో ముఖ్యమంత్రిని సీపీఐ, సీపీఎం నేతలు వేర్వేరుగా కలిశారు. కూనంనేని సాంబశివరావు నేతృత్వంలో సీపీఐ బృందం, జాన్ వెస్లీ నేతృత్వంలో సీపీఎం బృందం.. సీఎంను కలిసింది.
కేంద్రం సహకరించకపోయినా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సచివాలయంలో ముఖ్యమంత్రిని సీపీఐ, సీపీఎం నేతలు వేర్వేరుగా కలిశారు. కూనంనేని సాంబశివరావు నేతృత్వంలో సీపీఐ బృందం, జాన్ వెస్లీ నేతృత్వంలో సీపీఎం బృందం.. సీఎంను కలిసింది.