పొగాకు కంపెనీల మాయాజాలంలో పడొద్దు

యువత పొగాకు కంపెనీల మాయాజాలంలో పడొద్దని కేఎంసీ(కర్నూలు మెడికల్‌ కాలేజీ) ప్రిన్సిపాల్‌ డా.కే.చిట్టినరసమ్మ హెచ్చరించారు. మంగళవారం స్టేట్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రపంచ పొగాకు దినోత్సవాన్ని పురస్కరించుకుని కమ్యూనిటీ మెడిసిన్‌ విభాగం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది.

పొగాకు కంపెనీల మాయాజాలంలో పడొద్దు
యువత పొగాకు కంపెనీల మాయాజాలంలో పడొద్దని కేఎంసీ(కర్నూలు మెడికల్‌ కాలేజీ) ప్రిన్సిపాల్‌ డా.కే.చిట్టినరసమ్మ హెచ్చరించారు. మంగళవారం స్టేట్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రపంచ పొగాకు దినోత్సవాన్ని పురస్కరించుకుని కమ్యూనిటీ మెడిసిన్‌ విభాగం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది.