విద్యార్థులు లేని పరీక్షకు పది మంది విధులు

పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీలో భాగంగా మంగళవారం నిర్వహించిన హిందీ పరీక్షకు కేవలం 57మంది విద్యా ర్థులు మాత్రమే హాజరయ్యారు. ఉమ్మడి జిల్లాలోని 23 కేంద్రాల్లో ఒక్క విద్యార్థి కూడా హాజరుకాలేదు.

విద్యార్థులు లేని పరీక్షకు పది మంది విధులు
పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీలో భాగంగా మంగళవారం నిర్వహించిన హిందీ పరీక్షకు కేవలం 57మంది విద్యా ర్థులు మాత్రమే హాజరయ్యారు. ఉమ్మడి జిల్లాలోని 23 కేంద్రాల్లో ఒక్క విద్యార్థి కూడా హాజరుకాలేదు.