త్రివేణి సంగమం.. భక్తజన సంద్రం

దక్షిణ కాశీగా భక్తజన హృదయాల్లో కొలువైన శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామి క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతోంది. సరస్వతి అంత్య పుష్కరాలకు భక్తులు పోటెత్తటంతో త్రివేణి సంగమం శనివారం జనసంద్రమైంది.

త్రివేణి సంగమం.. భక్తజన సంద్రం
దక్షిణ కాశీగా భక్తజన హృదయాల్లో కొలువైన శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామి క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతోంది. సరస్వతి అంత్య పుష్కరాలకు భక్తులు పోటెత్తటంతో త్రివేణి సంగమం శనివారం జనసంద్రమైంది.