వడదెబ్బతో ఒక్కరోజే 40 మంది మృతి

భానుడి ప్రతాపంతో రాష్ట్రం భగ్గుమంటోంది.. మునుపెన్నడూ లేని విధంగా వడగాలులు వీస్తుండటంతో జనం విలవిల్లాడుతున్నారు. వరుసగా రెండో రోజూ వడదెబ్బతో 30కిపైగానే మరణాలు చోటుచేసుకున్నాయి.

వడదెబ్బతో ఒక్కరోజే 40 మంది మృతి
భానుడి ప్రతాపంతో రాష్ట్రం భగ్గుమంటోంది.. మునుపెన్నడూ లేని విధంగా వడగాలులు వీస్తుండటంతో జనం విలవిల్లాడుతున్నారు. వరుసగా రెండో రోజూ వడదెబ్బతో 30కిపైగానే మరణాలు చోటుచేసుకున్నాయి.