దేశ రైల్వే హిస్టరీలో మరో కొత్త శకం.. నాన్-ఏసీ క్లోజ్డ్ డోర్ ట్రైన్ అదుర్స్

ముంబ్రా రైలు ప్రమాదం తర్వాత మేల్కొన్న భారత రైల్వే శాఖ.. ముంబైలో దేశంలోనే మొట్టమొదటి 'నాన్-ఏసీ క్లోజ్డ్ డోర్' లోకల్ రైలును అందుబాటులోకి తీసుకురానుంది.

దేశ రైల్వే హిస్టరీలో మరో కొత్త శకం.. నాన్-ఏసీ క్లోజ్డ్ డోర్ ట్రైన్ అదుర్స్
ముంబ్రా రైలు ప్రమాదం తర్వాత మేల్కొన్న భారత రైల్వే శాఖ.. ముంబైలో దేశంలోనే మొట్టమొదటి 'నాన్-ఏసీ క్లోజ్డ్ డోర్' లోకల్ రైలును అందుబాటులోకి తీసుకురానుంది.