ధర్మసాగర్ మండల కేంద్రంలో మక్కల కొనుగోళ్లు షురూ
మక్కల కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. శనివారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు.