నీట్ యూజీ 2026 పేపర్ లీక్ కేసు.. మరో ఇద్దరిని అరెస్టు చేసిన సీబీఐ..

నీట్ యూజీ-2026 పేపర్ లీక్ కేసులో మహారాష్ట్రకు చెందిన మరో ఇద్దరిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకరు డాక్టర్ మనోజ్ శిరూరే కాగా.. మరొకరు ప్రముఖ కోచింగ్ సెంటర్ ఫ్యాకల్టీ తేజస్ హర్షద్ కుమార్ షాగా గుర్తించారు.

నీట్ యూజీ 2026 పేపర్ లీక్ కేసు.. మరో ఇద్దరిని అరెస్టు చేసిన సీబీఐ..
నీట్ యూజీ-2026 పేపర్ లీక్ కేసులో మహారాష్ట్రకు చెందిన మరో ఇద్దరిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకరు డాక్టర్ మనోజ్ శిరూరే కాగా.. మరొకరు ప్రముఖ కోచింగ్ సెంటర్ ఫ్యాకల్టీ తేజస్ హర్షద్ కుమార్ షాగా గుర్తించారు.