ఏపీలో వారి ఎస్సీ హోదాను ధ్రువీకరించాలి.. డిప్యూటీ స్పీకర్ రఘురామ లేఖ

Raghurama Krishna Raju Letter To Andhra Pradesh Dgp: ఏపీ డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామ మరో లేఖ రాశారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు పెట్టే వ్యక్తుల ఎస్సీ హోదాను పరిశీలించాలని కోరారు. ఈ మేరకు జిల్లాల ఎస్సీలకు ఆదేశాలు జారీ చేయాలన్నారు. ఈ చట్టం దుర్వినియోగం కాకుండా చూడాలని లేఖలో రఘురామ డీజీపిని కోరారు. రఘురామ గతంలో లౌడ్ స్పీకర్ల అంశంలో డీజీపీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే.

ఏపీలో వారి ఎస్సీ హోదాను ధ్రువీకరించాలి.. డిప్యూటీ స్పీకర్ రఘురామ లేఖ
Raghurama Krishna Raju Letter To Andhra Pradesh Dgp: ఏపీ డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామ మరో లేఖ రాశారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు పెట్టే వ్యక్తుల ఎస్సీ హోదాను పరిశీలించాలని కోరారు. ఈ మేరకు జిల్లాల ఎస్సీలకు ఆదేశాలు జారీ చేయాలన్నారు. ఈ చట్టం దుర్వినియోగం కాకుండా చూడాలని లేఖలో రఘురామ డీజీపిని కోరారు. రఘురామ గతంలో లౌడ్ స్పీకర్ల అంశంలో డీజీపీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే.