ప్రజాస్వామ్యానికి పత్రికా స్వేచ్ఛే ప్రాణాధారం

ప్రజాస్వామ్యానికి పత్రికా స్వేచ్ఛ ప్రాణాధారమని, సమాజంలోని సత్యాన్ని వెలికితీయడంలో మీడియా పాత్ర కీలకమని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ వ్యాఖ్యానించారు.

ప్రజాస్వామ్యానికి పత్రికా స్వేచ్ఛే ప్రాణాధారం
ప్రజాస్వామ్యానికి పత్రికా స్వేచ్ఛ ప్రాణాధారమని, సమాజంలోని సత్యాన్ని వెలికితీయడంలో మీడియా పాత్ర కీలకమని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ వ్యాఖ్యానించారు.