2020లో మాయం అయ్యాడు.. ఐదేళ్ల తర్వాత..

కుటుంబ కలహాల నేపథ్యంలో బాబాయ్ ఘాతుకానికి ఒడిగట్టాడు. భార్యతో కలిసి అన్న కొడుకును అతి కిరాతకంగా చంపేశాడు. భార్యాభర్తలు కలిసి బాలుడి శవాన్ని హైవే పక్కన పూడ్చి పెట్టారు. రాజస్థాన్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది.

2020లో మాయం అయ్యాడు.. ఐదేళ్ల తర్వాత..
కుటుంబ కలహాల నేపథ్యంలో బాబాయ్ ఘాతుకానికి ఒడిగట్టాడు. భార్యతో కలిసి అన్న కొడుకును అతి కిరాతకంగా చంపేశాడు. భార్యాభర్తలు కలిసి బాలుడి శవాన్ని హైవే పక్కన పూడ్చి పెట్టారు. రాజస్థాన్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది.