2029 నాటికి మూడేళ్లలోపే న్యాయం: అమిత్ షా సంచలన ప్రకటన

దేశవ్యాప్తంగా ఫోరెన్సిక్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రాబోయే ఐదేళ్లలో రూ. 30,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు.

2029 నాటికి మూడేళ్లలోపే న్యాయం: అమిత్ షా సంచలన ప్రకటన
దేశవ్యాప్తంగా ఫోరెన్సిక్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రాబోయే ఐదేళ్లలో రూ. 30,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు.