500 బోరుబావులు, మేడిగడ్డ వద్ద బేస్ క్యాంప్.. కాళేశ్వరం ప్రాజెక్ట్ మరమ్మతు పనులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

సరిగ్గా 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ఇది కూడా ఓ కారణమైంది. పిల్లర్లు కుంగడం, నీటి లీకేజీల కారణంగా గత రెండున్నరేళ్లుగా ఈ ప్రాజెక్టు వృథాగా మారింది. అయితే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సిఫార్సులతో కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీలకు వెంటనే మరమ్మతులు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఇంజినీర్లను ఆదేశించారు.

500 బోరుబావులు, మేడిగడ్డ వద్ద బేస్ క్యాంప్.. కాళేశ్వరం ప్రాజెక్ట్ మరమ్మతు పనులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
సరిగ్గా 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ఇది కూడా ఓ కారణమైంది. పిల్లర్లు కుంగడం, నీటి లీకేజీల కారణంగా గత రెండున్నరేళ్లుగా ఈ ప్రాజెక్టు వృథాగా మారింది. అయితే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సిఫార్సులతో కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీలకు వెంటనే మరమ్మతులు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఇంజినీర్లను ఆదేశించారు.