Andhra Pradesh: ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్.. 75 లక్షల కుటుంబాలకు లబ్ది..
Andhra Pradesh: ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్.. 75 లక్షల కుటుంబాలకు లబ్ది..
ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ రంగంలో ఒక చారిత్రాత్మక అధ్యాయానికి సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. భూ వివాదాలకు ముగింపు పలకడమే కాకుండా దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న ఇనాం భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు. దాదాపు 75 లక్షల పేద కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపుతూ.. 2016 కంటే ముందు ఇళ్లు పొందిన వారందరికీ రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించబోతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ రంగంలో ఒక చారిత్రాత్మక అధ్యాయానికి సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. భూ వివాదాలకు ముగింపు పలకడమే కాకుండా దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న ఇనాం భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు. దాదాపు 75 లక్షల పేద కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపుతూ.. 2016 కంటే ముందు ఇళ్లు పొందిన వారందరికీ రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించబోతున్నారు.