AP News: నగదు రహిత వైద్య సేవల్లో పురోగతి: మంత్రి సత్యకుమార్
కూటమి ప్రభుత్వ పాలనలో నగదు రహిత వైద్య సేవల్లో భారీ పురోగతి సాధించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శనివారం నాడు వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.