Asaduddin Owaisi: బెంగాల్ ఎన్నికల ఫలితాలపై అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
Asaduddin Owaisi: బెంగాల్ ఎన్నికల ఫలితాలపై అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలపై ఎంఐఎం పార్టీ నేత అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు అంతా ఏకం కావాలన్నారు. సెక్యూలర్ పార్టీలకు ముస్లింలు కేవలం ఓటర్లుగా మారిపోతున్నారని.. ముస్లింలు మేల్కోవాలి, ఓటర్గా కాదు, సిటిజన్గా మారాన్నారు. ముస్లింలు తమ సొంత నాయకత్వాన్ని సిద్ధం చేసుకోవాలని చెప్పుకొచ్చారు.
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలపై ఎంఐఎం పార్టీ నేత అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు అంతా ఏకం కావాలన్నారు. సెక్యూలర్ పార్టీలకు ముస్లింలు కేవలం ఓటర్లుగా మారిపోతున్నారని.. ముస్లింలు మేల్కోవాలి, ఓటర్గా కాదు, సిటిజన్గా మారాన్నారు. ముస్లింలు తమ సొంత నాయకత్వాన్ని సిద్ధం చేసుకోవాలని చెప్పుకొచ్చారు.