లెక్కింపు కేంద్రం నుంచి ఎవరూ వెళ్లొద్దు.. అంతిమ విజయం మనదే: మమతా బెనర్జీ

బెంగాల్ ఎన్నికల ఫలితాల వేళ మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఓట్లను దొంగిలించిందని ఆరోపిస్తూ, తుది విజయం టీఎంసీదేనని ఆమె కార్యకర్తల్లో ధైర్యం నింపారు.

లెక్కింపు కేంద్రం నుంచి ఎవరూ వెళ్లొద్దు.. అంతిమ విజయం మనదే: మమతా బెనర్జీ
బెంగాల్ ఎన్నికల ఫలితాల వేళ మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఓట్లను దొంగిలించిందని ఆరోపిస్తూ, తుది విజయం టీఎంసీదేనని ఆమె కార్యకర్తల్లో ధైర్యం నింపారు.