ఓట్ల లెక్కింపు వేళ కార్యకర్తలకు మమతా బెనర్జీ సంచలన పిలుపు!
స్ట్రాంగ్ రూమ్ల వద్ద లోడ్ షెడ్డింగ్ చేస్తూ బీజేపీ అక్రమాలకు పాల్పడుతోందని మమతా బెనర్జీ ఆరోపించారు. ఓట్ల లెక్కింపు వేళ పార్టీ కార్యకర్తలు రాత్రంతా మేల్కొని అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.