ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ షురూ.. కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు మొదలవ్వగా, 8:30 నుంచి ఈవీఎంల ఓట్లను లెక్కించనున్నారు.

ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ షురూ.. కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు మొదలవ్వగా, 8:30 నుంచి ఈవీఎంల ఓట్లను లెక్కించనున్నారు.