అలర్ట్.. రానున్న మూడు గంటల్లో పిడుగులతో వర్షాలు..

ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ అలర్ట్ జారీ చేశారు. రానున్న మూడు గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.

అలర్ట్.. రానున్న మూడు గంటల్లో పిడుగులతో వర్షాలు..
ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ అలర్ట్ జారీ చేశారు. రానున్న మూడు గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.