బెంగాల్‌లో మెజార్టీ మార్క్ దాటేసిన బీజేపీ.. ఓట్ల లెక్కింపులో తీవ్ర ఉత్కంఠ

పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మెజారిటీ మార్కును దాటింది. ఉత్కంఠభరితంగా సాగుతున్న ఓట్ల లెక్కింపులో కమలం పార్టీ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది.

బెంగాల్‌లో మెజార్టీ మార్క్ దాటేసిన బీజేపీ.. ఓట్ల లెక్కింపులో తీవ్ర ఉత్కంఠ
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మెజారిటీ మార్కును దాటింది. ఉత్కంఠభరితంగా సాగుతున్న ఓట్ల లెక్కింపులో కమలం పార్టీ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది.