'పశ్చిమ బెంగాల్‌లో ఎవరు గెలిచినా.. విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు': ఈసీ

పశ్చిమ బెంగాల్‌లో ఎవరు విజయం సాధించబోతున్నారో తేలిపోయే సమయం ఆసన్నమైన వేళ.. కేంద్ర ఎన్నికల సంఘం ఊహించని నిర్ణయం తీసుకుంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు విజయం సాధించినా సరే.. విజయోత్సవ ర్యాలీలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వబోమని తేల్చి చెప్పింది. గత చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని.. బెంగాల్‌లో మరోసారి హింసా జ్వాలలు చెలరేగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఈఓ స్పష్టం చేశారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.

'పశ్చిమ బెంగాల్‌లో ఎవరు గెలిచినా.. విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు': ఈసీ
పశ్చిమ బెంగాల్‌లో ఎవరు విజయం సాధించబోతున్నారో తేలిపోయే సమయం ఆసన్నమైన వేళ.. కేంద్ర ఎన్నికల సంఘం ఊహించని నిర్ణయం తీసుకుంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు విజయం సాధించినా సరే.. విజయోత్సవ ర్యాలీలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వబోమని తేల్చి చెప్పింది. గత చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని.. బెంగాల్‌లో మరోసారి హింసా జ్వాలలు చెలరేగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఈఓ స్పష్టం చేశారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.