ఐదు నిమిషాల్లో కిలోన్నర బంగారం దోపిడీ..కరీంనగర్లో పట్టపగలే దొంగల బీభత్సం
ఐదు నిమిషాల్లో కిలోన్నర బంగారం దోపిడీ..కరీంనగర్లో పట్టపగలే దొంగల బీభత్సం
కరీంనగర్ సిటీలోని పీఎంజే జ్యువెలరీ షాపులో ఆదివారం పట్టపగలే భారీ దోపిడీ జరిగింది. పిస్టల్స్తో వచ్చిన ఐదుగురు దొంగలు.. సిబ్బందిపై కాల్పులు జరిపి సుమారు కిలోన్నరకుపైగా బంగారం ఎత్తుకెళ్లారు. దొంగలు జరిపిన కాల్పుల్లో షాపు సేల్స్ మేనేజర్ ముస్తాక్ అలీతోపాటు సిబ్బంది కమల్, మధుకర్, సెక్యూరిటీ గార్డు రాజేశ్ తీవ్రంగా
కరీంనగర్ సిటీలోని పీఎంజే జ్యువెలరీ షాపులో ఆదివారం పట్టపగలే భారీ దోపిడీ జరిగింది. పిస్టల్స్తో వచ్చిన ఐదుగురు దొంగలు.. సిబ్బందిపై కాల్పులు జరిపి సుమారు కిలోన్నరకుపైగా బంగారం ఎత్తుకెళ్లారు. దొంగలు జరిపిన కాల్పుల్లో షాపు సేల్స్ మేనేజర్ ముస్తాక్ అలీతోపాటు సిబ్బంది కమల్, మధుకర్, సెక్యూరిటీ గార్డు రాజేశ్ తీవ్రంగా