ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులు అమర్చిన.. ఐఈడీ బాంబు పేలి ముగ్గురు జవాన్లు మృతి

ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు.కాంకేర్ జిల్లాలో శనివారం (మే 2) మావోయిస్టులు అమర్చిన బాంబులు పేలి ముగ్గురు జవాన్లు చనిపోయారు.

ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులు అమర్చిన.. ఐఈడీ బాంబు పేలి ముగ్గురు జవాన్లు మృతి
ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు.కాంకేర్ జిల్లాలో శనివారం (మే 2) మావోయిస్టులు అమర్చిన బాంబులు పేలి ముగ్గురు జవాన్లు చనిపోయారు.