మోదీ రాకతో తెలంగాణ దిశ మారుతది : ఎమ్మెల్యే రాకేశ్

ఈ నెల 10న మోదీ రాకతో తెలంగాణ దిశ మారుతుందని ఆర్మూర్  ఎమ్మెల్యే రాకేశ్​ తెలిపారు. ఆదివారం ఆయన సిరిసిల్లలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్  మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని తెలిపారు.

మోదీ రాకతో తెలంగాణ దిశ మారుతది : ఎమ్మెల్యే రాకేశ్
ఈ నెల 10న మోదీ రాకతో తెలంగాణ దిశ మారుతుందని ఆర్మూర్  ఎమ్మెల్యే రాకేశ్​ తెలిపారు. ఆదివారం ఆయన సిరిసిల్లలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్  మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని తెలిపారు.