బెంగాల్, అస్సాంలో కమల వికాసం.. ప్రధాని మోడీ ప్రసంగం పై సర్వత్రా ఉత్కంఠ!

ఎన్నికల ఫలితాల్లో భారీ విజయం సాధించిన తరుణంలో ప్రధాని మోదీ నేడు సాయంత్రం 6:30 గంటలకు ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

బెంగాల్, అస్సాంలో కమల వికాసం.. ప్రధాని మోడీ ప్రసంగం పై సర్వత్రా ఉత్కంఠ!
ఎన్నికల ఫలితాల్లో భారీ విజయం సాధించిన తరుణంలో ప్రధాని మోదీ నేడు సాయంత్రం 6:30 గంటలకు ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.