పంటల కొనుగోళ్లలో దేశానికే మనం ఆదర్శం..కేంద్రం ప్రకటనలకే పరిమితమైంది: మంత్రి తుమ్మల
పంటల కొనుగోళ్లలో దేశానికే మనం ఆదర్శం..కేంద్రం ప్రకటనలకే పరిమితమైంది: మంత్రి తుమ్మల
పంటల కొనుగోళ్లలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పంటల కొనుగోళ్లపై శుక్రవారం సెక్రటేరియెట్లో మార్క్ఫెడ్, వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు
పంటల కొనుగోళ్లలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పంటల కొనుగోళ్లపై శుక్రవారం సెక్రటేరియెట్లో మార్క్ఫెడ్, వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు