అన్నిరంగాల్లో సమాన ప్రాతినిధ్యం కల్పించాలి

దేశ జనాభాలో బీసీలు సుమారు 65 శాతం ఉన్నారని, కానీ ఆర్థిక, సామాజిక, విద్య, వైద్య, రాజకీయ రంగాల్లో ఇంకా వెనుకబడే ఉన్నారని, వారికి అన్ని రంగాల్లో సమాన ప్రాతినిధ్యం కల్పించాలని బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎ.నరసింగరావు డిమాండ్‌ చేశారు.

అన్నిరంగాల్లో సమాన ప్రాతినిధ్యం కల్పించాలి
దేశ జనాభాలో బీసీలు సుమారు 65 శాతం ఉన్నారని, కానీ ఆర్థిక, సామాజిక, విద్య, వైద్య, రాజకీయ రంగాల్లో ఇంకా వెనుకబడే ఉన్నారని, వారికి అన్ని రంగాల్లో సమాన ప్రాతినిధ్యం కల్పించాలని బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎ.నరసింగరావు డిమాండ్‌ చేశారు.