ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు డీపీఆర్ రెడీ.. మరికాసేపట్లో సీఎం కీలక నిర్ణయం: ఉత్తమ్

ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరగనున్న నీటిపారుదల శాఖ సమీక్షా సమావేశానికి ముందు కీలకమైన నీటి పారుదల ప్రాజెక్టులపై మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టి సారించారు.

ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు డీపీఆర్ రెడీ.. మరికాసేపట్లో సీఎం కీలక నిర్ణయం: ఉత్తమ్
ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరగనున్న నీటిపారుదల శాఖ సమీక్షా సమావేశానికి ముందు కీలకమైన నీటి పారుదల ప్రాజెక్టులపై మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టి సారించారు.