West Bengal Elections: టీఎంసీపై బీజేపీ ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలు.. పలుచోట్ల నిలిచిన పోలింగ్

పశ్చిమ్ బెంగాల్‌లో రెండో విడత పోలింగ్‌లో పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. దక్షిణ బెంగాల్‌లోని 142 అసెంబ్లీ స్థానాలకు ఈ దశలో పోలింగ్ జరిగింది. అయితే, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న డైమండ్ హార్బర్ లోక్‌సభ సీటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ట్యాంపరింగ్‌కు పాల్పడిందని బీజేపీ ఆరోపించింది.

West Bengal Elections: టీఎంసీపై బీజేపీ ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలు.. పలుచోట్ల నిలిచిన పోలింగ్
పశ్చిమ్ బెంగాల్‌లో రెండో విడత పోలింగ్‌లో పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. దక్షిణ బెంగాల్‌లోని 142 అసెంబ్లీ స్థానాలకు ఈ దశలో పోలింగ్ జరిగింది. అయితే, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న డైమండ్ హార్బర్ లోక్‌సభ సీటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ట్యాంపరింగ్‌కు పాల్పడిందని బీజేపీ ఆరోపించింది.