Hyderabad: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తండ్రి సౌందర్ రాజన్ మృతి
Hyderabad: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తండ్రి సౌందర్ రాజన్ మృతి
ఆధ్యాత్మిక లోకంలో ఒక శకం ముగిసింది. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు, దేవాలయాల స్వయంప్రతిపత్తి కోసం అలుపెరగని పోరాటం చేసిన ధీశాలి డాక్టర్ ఎం.వి. సౌందర రాజన్ (90) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో చిలుకూరు భక్తులు, ఆధ్యాత్మిక వాదులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.
ఆధ్యాత్మిక లోకంలో ఒక శకం ముగిసింది. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు, దేవాలయాల స్వయంప్రతిపత్తి కోసం అలుపెరగని పోరాటం చేసిన ధీశాలి డాక్టర్ ఎం.వి. సౌందర రాజన్ (90) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో చిలుకూరు భక్తులు, ఆధ్యాత్మిక వాదులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.