kumaram bheem asifabad- ‘ఆత్మ’కు ఊపిరి

పదేళ్లుగా నిధులు లేక నిలిచిపోయిన వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ(ఏటీఎంఏ) కార్యకలాపాలకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మళ్లీ జీవం పోశాయి. 2025-26ఆర్థిక సంవత్సరానికి గానూ జిల్లాకు నిధులు విడుదల కావడంతో రైతులకు శిక్షణ కార్యక్ర మాలు ముమ్మరం కానున్నాయి. జిల్లాకు మొత్తం రూ.7.65లక్షల నిధులు మంజూరయ్యాయి, వ్యవసా యంలో సాంకేతిక పరిజ్ఞాణంతో పాటు పంటల సాగు, అనుబంధ రంగాలపై అవగాహన కల్పించేం దుకు ఏర్పాటు చేసిన వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్ధ(ఆత్మ)కు ప్రభుత్వం ఊపిరి పోసింది.

kumaram bheem asifabad- ‘ఆత్మ’కు ఊపిరి
పదేళ్లుగా నిధులు లేక నిలిచిపోయిన వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ(ఏటీఎంఏ) కార్యకలాపాలకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మళ్లీ జీవం పోశాయి. 2025-26ఆర్థిక సంవత్సరానికి గానూ జిల్లాకు నిధులు విడుదల కావడంతో రైతులకు శిక్షణ కార్యక్ర మాలు ముమ్మరం కానున్నాయి. జిల్లాకు మొత్తం రూ.7.65లక్షల నిధులు మంజూరయ్యాయి, వ్యవసా యంలో సాంకేతిక పరిజ్ఞాణంతో పాటు పంటల సాగు, అనుబంధ రంగాలపై అవగాహన కల్పించేం దుకు ఏర్పాటు చేసిన వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్ధ(ఆత్మ)కు ప్రభుత్వం ఊపిరి పోసింది.