ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 50 పడకల క్రిటికల్ కేర్ సెంటర్ను మంజూరు చేసింది. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి చికిత్స కోసం పేషంట్లు వస్తుంటారు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 50 పడకల క్రిటికల్ కేర్ సెంటర్ను మంజూరు చేసింది. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి చికిత్స కోసం పేషంట్లు వస్తుంటారు.