ఉత్తరాదికి దక్షిణాదికి మధ్య చిచ్చు పెట్టొద్దు

ఉత్తరాదికీ, దక్షిణాదికీ మధ్య గోడలు కట్టవద్దని.. ఒక్కసారి అంతరాలు ఏర్పడితే వాటిని నియంత్రించడం ఎవరికీ సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.

ఉత్తరాదికి దక్షిణాదికి మధ్య చిచ్చు పెట్టొద్దు
ఉత్తరాదికీ, దక్షిణాదికీ మధ్య గోడలు కట్టవద్దని.. ఒక్కసారి అంతరాలు ఏర్పడితే వాటిని నియంత్రించడం ఎవరికీ సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.