దూకుడు పెంచిన కేసీఆర్.. మరో కీలక సమావేశానికి సన్నాహాలు

భారత రాష్ట్ర సమితి ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నిర్వహిస్తున్న రజతోత్సవ సంబురాల ముగింపు వేళ పార్టీ అధినేత కే.చంద్రశేఖర్ రావు (KCR) కీలక నిర్ణయం తీసుకున్నారు.

దూకుడు పెంచిన కేసీఆర్.. మరో కీలక సమావేశానికి సన్నాహాలు
భారత రాష్ట్ర సమితి ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నిర్వహిస్తున్న రజతోత్సవ సంబురాల ముగింపు వేళ పార్టీ అధినేత కే.చంద్రశేఖర్ రావు (KCR) కీలక నిర్ణయం తీసుకున్నారు.