'భారత్‌ ఓ నరకకూపం.. ఐటీ ఉద్యోగులు ల్యాప్‌టాప్‌ పట్టుకున్న గ్యాంగ్‌స్టర్లు': ట్రంప్‌ షేర్ చేసిన పోస్టుపై వివాదం

భారత్‌, చైనాలను నరకకూపం అని సంబోధిస్తూ.. ఇక్కడి మేధావులను ల్యాప్‌టాప్ చేత పట్టుకున్న గ్యాంగ్‌స్టర్లు అభివర్ణించిన ఓ పోస్టును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రీపోస్ట్ చేశారు. దీంతో ఇది కాస్తా అంతర్జాతీయంగా పెను దుమారం రేపుతోంది. ముఖ్యంగా పుట్టుకతో వచ్చే పౌరసత్వం కోసం భారతీయులు మోసాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలను ట్రంప్ సమర్థించారు. మిత్రం దేశమైన భారత్‌ను కించపరిచేలా ఉన్న పోస్టును ట్రంప్ షేర్ చేయడం వెనుక ఉన్న అసలు కారణం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

'భారత్‌ ఓ నరకకూపం.. ఐటీ ఉద్యోగులు ల్యాప్‌టాప్‌ పట్టుకున్న గ్యాంగ్‌స్టర్లు': ట్రంప్‌ షేర్ చేసిన పోస్టుపై వివాదం
భారత్‌, చైనాలను నరకకూపం అని సంబోధిస్తూ.. ఇక్కడి మేధావులను ల్యాప్‌టాప్ చేత పట్టుకున్న గ్యాంగ్‌స్టర్లు అభివర్ణించిన ఓ పోస్టును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రీపోస్ట్ చేశారు. దీంతో ఇది కాస్తా అంతర్జాతీయంగా పెను దుమారం రేపుతోంది. ముఖ్యంగా పుట్టుకతో వచ్చే పౌరసత్వం కోసం భారతీయులు మోసాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలను ట్రంప్ సమర్థించారు. మిత్రం దేశమైన భారత్‌ను కించపరిచేలా ఉన్న పోస్టును ట్రంప్ షేర్ చేయడం వెనుక ఉన్న అసలు కారణం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి.