2029 నుంచే మహిళా బిల్లు అమలుకు చర్యలు: కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ
2029 నుంచే మహిళా బిల్లు అమలుకు చర్యలు: కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ
మహిళలకు 33 శాతం రిజర్వేషన్ను 2029 ఎన్నికల నుంచే అమలు చేసేలా ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. 25 ఏళ్లుగా ఈ బిల్లును అడ్డుకున్న విపక్షాలు మరోసారి ఆటంకపరుస్తున్నాయని మండిపడ్డారు.
మహిళలకు 33 శాతం రిజర్వేషన్ను 2029 ఎన్నికల నుంచే అమలు చేసేలా ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. 25 ఏళ్లుగా ఈ బిల్లును అడ్డుకున్న విపక్షాలు మరోసారి ఆటంకపరుస్తున్నాయని మండిపడ్డారు.