'పహల్గాం దాడి ఒక డ్రామా.. అందుకే సాక్ష్యాలు చూపించలే': భారత్‌పై పాకిస్థాన్ సంచలన ఆరోపణలు

పహల్గాం దాడి జరిగి ఏప్రిల్ 22వ తేదీకి సరిగ్గా ఏడాది కాగా.. భారత్, పాక్ మధ్య మళ్లీ మాటల యుద్ధం మొదలైంది. పహల్గాం కావాలని ఫ్లాన్ చేసిన ఓ కుట్ర అని, అందులో అసలు తమ ప్రమేయమే లేదని పాక్ సమాచార శాఖ మంత్రి అతావుల్లా తరార్ తెలిపారు. అందుకే భారత్ ఇప్పటి వరకు అందులో పాక్ ప్రమేయం ఉందని ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయిందని వ్యాఖ్యానించారు. ఈసందర్భంగానే మాట్లాడుతూ.. పాక్ సార్వభౌమత్వానికి భంగం కల్గిస్తే సహించేదే లేదని స్పష్టం చేశారు.

'పహల్గాం దాడి ఒక డ్రామా.. అందుకే సాక్ష్యాలు చూపించలే': భారత్‌పై పాకిస్థాన్ సంచలన ఆరోపణలు
పహల్గాం దాడి జరిగి ఏప్రిల్ 22వ తేదీకి సరిగ్గా ఏడాది కాగా.. భారత్, పాక్ మధ్య మళ్లీ మాటల యుద్ధం మొదలైంది. పహల్గాం కావాలని ఫ్లాన్ చేసిన ఓ కుట్ర అని, అందులో అసలు తమ ప్రమేయమే లేదని పాక్ సమాచార శాఖ మంత్రి అతావుల్లా తరార్ తెలిపారు. అందుకే భారత్ ఇప్పటి వరకు అందులో పాక్ ప్రమేయం ఉందని ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయిందని వ్యాఖ్యానించారు. ఈసందర్భంగానే మాట్లాడుతూ.. పాక్ సార్వభౌమత్వానికి భంగం కల్గిస్తే సహించేదే లేదని స్పష్టం చేశారు.