వైష్ణోదేవీ ఆలయంలో నకిలీ వెండి కలకలం.. భక్తులు సమర్పించే కానుకల్లో హానికర లోహాలున్నట్లు వెల్లడి

జమ్మూ కాశ్మీర్‌లోని వైష్ణోదేవీ కొండపై భక్తులు సమర్పించే వెండి కానుకలు ఇప్పుడు అధికారులను హడలెత్తిస్తున్నాయి. భక్తులు భక్తి, శ్రద్ధలతో మొక్కు చెల్లించుకునేందుకు సమర్పించే వెండి వస్తువల్లో.. హానికర లోహాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. చాలా నెలలుగా వచ్చిన 20 టన్నుల వెండి కానుకలను కరిగించగా.. అందులో చాలా తక్కువ శాతం మాత్రమే స్వచ్ఛమైన వెండి లభిచిందని చెప్పారు. మిగతాదంతా.. మనుషుల ప్రాణాలకు ప్రమాదం కల్గించే కాడ్మియం, ఇనుము వంటి పదార్థాలు ఉన్నట్లు చెప్పారు. ఆపూర్తి వివరాలు మీకోసం.

వైష్ణోదేవీ ఆలయంలో నకిలీ వెండి కలకలం.. భక్తులు సమర్పించే కానుకల్లో హానికర లోహాలున్నట్లు వెల్లడి
జమ్మూ కాశ్మీర్‌లోని వైష్ణోదేవీ కొండపై భక్తులు సమర్పించే వెండి కానుకలు ఇప్పుడు అధికారులను హడలెత్తిస్తున్నాయి. భక్తులు భక్తి, శ్రద్ధలతో మొక్కు చెల్లించుకునేందుకు సమర్పించే వెండి వస్తువల్లో.. హానికర లోహాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. చాలా నెలలుగా వచ్చిన 20 టన్నుల వెండి కానుకలను కరిగించగా.. అందులో చాలా తక్కువ శాతం మాత్రమే స్వచ్ఛమైన వెండి లభిచిందని చెప్పారు. మిగతాదంతా.. మనుషుల ప్రాణాలకు ప్రమాదం కల్గించే కాడ్మియం, ఇనుము వంటి పదార్థాలు ఉన్నట్లు చెప్పారు. ఆపూర్తి వివరాలు మీకోసం.