అట్టుడుకుతోన్న పశ్చిమాసియా.. ఇరాన్, ఇజ్రాయెల్‌లోని భారతీయులకు కేంద్రం అడ్వైజరీ జారీ

ఇరాన్, ఇజ్రాయెల్ పరస్పర దాడులో పశ్చిమాసియా మరోసారి వేడెక్కింది. తొలుత ఇజ్రాయెల్ దాడి.. దీనికి బదులుగా ఇరాన్ ప్రతిదాడులతో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. ఏ క్షణం ఏం జరుగుతుందోననే ఆందోళన నెలకుంది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియా దేశాల్లోని ఉన్న భారత పౌరుల భద్రత విషయంలో కేంద్రం అడ్వైజరీని జారీ చేసింది. అనవసరమైన ప్రయాణాలు మానుకోవాలని, ఎప్పటికప్పుడు స్థానిక అధికారుల సూచనలను పాటించాలని గల్ఫ్ దేశాల్లోని భారత ఎంబసీలు ప్రకటన విడుదల చేశాయి.

అట్టుడుకుతోన్న పశ్చిమాసియా.. ఇరాన్, ఇజ్రాయెల్‌లోని భారతీయులకు కేంద్రం అడ్వైజరీ జారీ
ఇరాన్, ఇజ్రాయెల్ పరస్పర దాడులో పశ్చిమాసియా మరోసారి వేడెక్కింది. తొలుత ఇజ్రాయెల్ దాడి.. దీనికి బదులుగా ఇరాన్ ప్రతిదాడులతో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. ఏ క్షణం ఏం జరుగుతుందోననే ఆందోళన నెలకుంది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియా దేశాల్లోని ఉన్న భారత పౌరుల భద్రత విషయంలో కేంద్రం అడ్వైజరీని జారీ చేసింది. అనవసరమైన ప్రయాణాలు మానుకోవాలని, ఎప్పటికప్పుడు స్థానిక అధికారుల సూచనలను పాటించాలని గల్ఫ్ దేశాల్లోని భారత ఎంబసీలు ప్రకటన విడుదల చేశాయి.