ఉత్పత్తులకు సరైన బ్రాండింగ్‌ చేయండి

మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు సరైన బ్రాండింగ్‌ చేస్తే ఎక్కువ అమ్మకాలు జరుగడంతోపాటు మంచి ధర లభిస్తుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. బుధవారం రంగంపల్లిలో ఏర్పాటు చేసి వీ హబ్‌ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడారు.

ఉత్పత్తులకు సరైన బ్రాండింగ్‌ చేయండి
మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు సరైన బ్రాండింగ్‌ చేస్తే ఎక్కువ అమ్మకాలు జరుగడంతోపాటు మంచి ధర లభిస్తుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. బుధవారం రంగంపల్లిలో ఏర్పాటు చేసి వీ హబ్‌ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడారు.