వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలి

ప్రతీ వాహనదారుడు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సూచించారు. అరైవ్‌, అలైవ్‌ కార్యక్రమంలో భాగంగా మంగళవారం రామగుండం మున్సిపల్‌ టీ జంక్షన్‌ వద్ద రోడ్డు భధ్రత వారోత్సవాల సందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు.

వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలి
ప్రతీ వాహనదారుడు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సూచించారు. అరైవ్‌, అలైవ్‌ కార్యక్రమంలో భాగంగా మంగళవారం రామగుండం మున్సిపల్‌ టీ జంక్షన్‌ వద్ద రోడ్డు భధ్రత వారోత్సవాల సందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు.