ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు.. విద్యార్థులకు పాలు అందివ్వనున్న ప్రభుత్వం.. విజయ డెయిరీకి ఆర్డర్

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థులకు పాలు అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం పాలు సరఫరా చేసేందుకు విజయ డెయిరీకి రూ.120 కోట్ల ఆర్డర్ ఇచ్చింది. జూన్‌లో మొదలయ్యే వచ్చే విద్యా సంవత్సరం నాటికి విద్యార్థులకు పాలు సరఫరా చేయాలని సూచించింది. రాష్ట్రంలోని అంగన్వాడీలకు ఇప్పటికే విజయ డెయిరీ పాలను సరఫరా చేస్తోంది.

ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు.. విద్యార్థులకు పాలు అందివ్వనున్న ప్రభుత్వం.. విజయ డెయిరీకి ఆర్డర్
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థులకు పాలు అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం పాలు సరఫరా చేసేందుకు విజయ డెయిరీకి రూ.120 కోట్ల ఆర్డర్ ఇచ్చింది. జూన్‌లో మొదలయ్యే వచ్చే విద్యా సంవత్సరం నాటికి విద్యార్థులకు పాలు సరఫరా చేయాలని సూచించింది. రాష్ట్రంలోని అంగన్వాడీలకు ఇప్పటికే విజయ డెయిరీ పాలను సరఫరా చేస్తోంది.